బొప్పాయి గింజలకు రంగు కలిపి మిరియాలు
,జంతు కళేబరాలతో నెయ్యి,నూనె,డాల్డా,
చీపురు ముక్కలతో జీలకర్ర,
పైంట్ కలిపిన గసగసాలు,
ఇటుకపొడితో మషాలాలు ,
యూరియాతో పాలు,
కెమికల్స్ తో పప్పులు,ఉప్పులు చేసుకోగల సత్తా ఉండగా వరదలు,కరువు,రైతుల ఆత్మ హత్యలు భారతీయులను ఏం చెయ్యగలవు?
No comments:
Post a Comment