Wednesday 17 April 2013

మామిడి పళ్ళు ఏమయ్యాయ్.


ఎండలు మండిపోతున్నాయ్ .వేసవి వేడిని మరిపించే బంగిన పల్లి,రసాలు ,ముంజుల జాడలు లేవు.అనుకోని వరదలు,గాలివానల వల్ల పూత రాలిపోయి మార్కెట్లో ఈసరికే రాశుల రాశులుగా కనపడవలసిన మామిడిపళ్ళు తక్కువ గా కనబడుతున్నాయ్. ఈ సాక్ష్యం చూసయినా   రైతుల ఆక్రందనలు ప్రభుత్వానికి అర్ధం అయితే బావుండు.


No comments: